Tv424x7
Telangana

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు

TG: టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను ఆయన సూచించారు. ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాగా బోర్డు నియామకపు నిబంధనలపై సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

Related posts

సోదరుడిని చంపి డెడ్ బాడీని బైక్ పైన తీసుకొని వెళ్లిన దారుణ సంఘటన

TV4-24X7 News

గోదావరి పుష్కరాలకు శాశ్వత సౌకర్యాల ఏర్పాట్లపై కేంద్రీకృత సమీక్ష!!

TV4-24X7 News

రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో విషాదం!!

TV4-24X7 News

Leave a Comment