Tv424x7
Andhrapradesh

₹500 తీసుకుని పాస్ చేయండి.. కర్ణాటక పదో తరగతి పరీక్షాపత్రాల్లో కరెన్సీ ప్రత్యక్షం!

కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు ₹500 నోట్లు పెట్టగా… మరికొందరు పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు.ఇంకొందరైతే ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’అని రాశారు.మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు…

Related posts

విజయవాడ BRTS రోడ్డులో ఉద్రిక్తత…. ఏంటో తెలుసా.

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళన.

TV4-24X7 News

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటన, క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌

TV4-24X7 News

Leave a Comment