Tv424x7
Andhrapradesh

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

సీఎం చంద్రబాబు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సమీక్ష నిర్వహించి,ఆగస్టు 15 నుండి ఈ పథకం అమలు చేయాలని ఆదేశించారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఉంటుందని,రాయితీ వివరాలతో టికెట్లు జారీ చేయాలని చెప్పారు. ఆర్టీసీ కొత్తగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులనే కొనుగోలు చేయాలని బస్ స్టేషన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

Related posts

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

TV4-24X7 News

షిరిడీ సాయి సేవలో చంద్రబాబు దంపతులు..

TV4-24X7 News

పదివేల రూపాయల కోసం స్నేహితుడే ప్రాణం తీసిన దారుణం

TV4-24X7 News

Leave a Comment