రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ పనులు ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంలోనే అన్ని మెడికల్ కాలేజీలను తానే కట్టానని తరచూ గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి, రాజమహేంద్రవరం కాలేజీ విషయంలో మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు.
👉 స్థానిక ప్రజలు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం నత్తనడకన సాగుతుండగా… వైసీపీ పార్టీ కార్యాలయం మాత్రం రికార్డు స్థాయిలో పూర్తి కావడం విమర్శలకు తావిస్తోంది.
👉 “ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?” అనే ప్రశ్న ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రజల్లో వినిపిస్తోంది.
విమర్శకుల మాటల్లో:”
పార్టీ భవనం కోసం అంత వేగం చూపిస్తే, ప్రజల ప్రాణాలకు సంబంధించిన మెడికల్ కాలేజీ పనుల్లో ఎందుకు నిర్లక్ష్యం?”
అనూష

