Tv424x7
Andhrapradesh

బహిరంగంగా మద్యం సేవించిన వారికి కౌన్సిలింగ్!!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం రాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించారు.

పోలీసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.

Related posts

అదనపు ఎస్.పి(అడ్మిన్)గా బాధ్యతలు చేపట్టిన లోసారి సుధాకర్

TV4-24X7 News

JCS చంద్ర ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా అకృత్యలకు బలైన గీతంజలికి మద్దతుగా ర్యాలీ

TV4-24X7 News

గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు

TV4-24X7 News

Leave a Comment