Tv424x7
National

అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది. స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో భక్తుల రద్దీతో శబరిమల కిటకిటలాడుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

Related posts

స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్

TV4-24X7 News

ట్రంప్ జోక్యం.. మోదీ క్లారిటీ ఏమైంది..?

TV4-24X7 News

నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

TV4-24X7 News

Leave a Comment