జనసేన అధినేత పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ వైసీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్షీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ కపటంలేని మంచి మనిషి అని, అలాంటి వ్యక్తి చంద్రబాబును నమ్మి మోసపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
previous post

