Tv424x7
Telangana

బాలికపై అత్యాచారయత్నం.జైలు శిక్ష

బాలికపై అత్యాచారయత్నం.. జైలు శిక్ష.జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలకు చెందిన రజిని కుమార్ 2023లో ఓ బాలికపై అత్యా చారయత్నానికి పాల్పడగా.. అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జనగామ జిల్లా పోక్సో కోర్టు జడ్జి రవీందర్ శర్మ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.2 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

Related posts

మాధవి లతపై దాడి కేసులో ఎంఐఎం నేతలపై కేసు

TV4-24X7 News

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండిన నీటితో విజృంభిస్తోంది

TV4-24X7 News

POCSO కేసుపై కోర్టు సంచలన తీర్పు…..

TV4-24X7 News

Leave a Comment