Tv424x7
Andhrapradesh

సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి చేస్తున్నారని ఎమ్మెల్యే వరద

ఆగ్రహం పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అవినీతి జరుగుతుందని ప్రజా ఆరోపణలు రావడంతో మంగళవారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయం సందర్శించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటే అంగీకరించనని చెప్పారు. అనంతరం అధికారులతో ‘లంచం తీసుకొనని’ దేవుని మీద ప్రమాణం చేయించారు.

Related posts

అనాధ శవానికి అంత్యక్రియలు చేయించిన పిల్లి గోవింద్ రాజు

TV4-24X7 News

అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగం దారుణం :- వరదరాజుల రెడ్డి

TV4-24X7 News

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్…సిట్ దర్యాప్తులోపురోగతి…

TV4-24X7 News

Leave a Comment