Tv424x7
Andhrapradesh

ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారామంచాలకట్ట చెరువు కు నీటిని విడుదల చేశారు. దీనివలన 700 ఎకరాల రైతుల పంటలకు మేలు చేసే విధంగాఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ ఈసారి పుష్కలంగా వర్షాలు రిజర్వాయర్లు చెరువులు కు జలకల ఉందన్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సీఎం గా ఉండడం అదృష్టం కరమన్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు వంగాల శ్రీనివాస్ రెడ్డి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, వంగాల మురళీధర్ రెడ్డి, కూటమి నాయకులు, జనసేన నాయకులు, పాల్గొన్నారు.

Related posts

శ్రీశైలంలో బులెట్స్ బాంబులు కలకలం

TV4-24X7 News

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం

TV4-24X7 News

అరెస్ట్ చేసిన తరువాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం లేదు

TV4-24X7 News

Leave a Comment