Tv424x7
Andhrapradesh

పరిశుభ్రత పై ప్రజలకు అవగాహనా కార్యక్రమం

విశాఖపట్నం స్థానిక 14 వ వార్డ్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం లో భాగంగా బిలాల కాలనీ లో పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సానిటరీ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ మరియు మలేరియా డిపార్ట్మెంట్ సంగీత,సూపర్వైజర్ కార్తీక్, మేస్ట్రీ లు ప్రసాద్, గోపి, రాజు, సచివాలయం సిబ్బంది మరియు మలేరియా విభాగం వారు పాల్గొన్నారు.

Related posts

36 వార్డులో ర్యాలీ మరియు మొక్కలు నాటు కార్యక్రమం

TV4-24X7 News

వాళ్లిద్దరు ఎక్కడ పోటీ చేసినా మద్దతిస్తా: మాజీ ఎంపీ లగడపాటి

TV4-24X7 News

మైసూరు తరహాలో విజయవాడలో దసరా వేడుకలు

TV4-24X7 News

Leave a Comment