Tv424x7
Andhrapradesh

దళారులను నమ్మి మోసపోవద్దు: మంత్రి అచ్చెన్నాయుడు

ఎవరైనా దరఖాస్తులు చేసుకోవచ్చు

ఏపీలో మద్యం దుకాణాలకు ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానంపై రాజీపడే పడే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు.వ్యాపారులు,ఆశావాహులు ఎవరైనా స్వేచ్ఛగా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కావున దళారులను నమ్మి ఎవరు కూడా మోసపోవద్దన్నారు.

Related posts

రేపు ప్రొద్దుటూరులో మినీ మహానాడు

TV4-24X7 News

మంత్రి రజని కార్యాలయంపై దాడి..

TV4-24X7 News

చట్నీ విషయములో గొడవ భార్య ఆత్మహత్య

TV4-24X7 News

Leave a Comment