Tv424x7
National

రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లు ఆర్బీఐ తెలిపింది.కేవలం రూ.6,970 కోట్ల విలువ కలిగిన నోట్లు మాత్రమే ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

Related posts

భారత నేవీ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. _ త్వరలో చేరనున్న రాఫెల్‌ మెరైన్‌ ఫైటర్‌ జెట్స్..

TV4-24X7 News

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ : మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నేతలు…?

TV4-24X7 News

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. 5 రూపాయల నాణేల నిలిపివేత.. ఎందుకో తెలుసా?

TV4-24X7 News

Leave a Comment