Tv424x7
Andhrapradesh

ఆ నలుగురే కలిసి చేసార, కానీ…..చివరకు ఇలా

అనంతపుర జిల్లా బుక్కరాయసముద్రంలోని ముసలమ్మ ఆలయం హుండీని నెల క్రితం దొంగలు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ హుండీ డబ్బును గురువారం రాత్రి తిరిగి ఆలయంలోనే వదిలివెళ్లడం ఆసక్తికరంగా మారింది.దొంగలు డబ్బుతో పాటు ఒక లేఖను కూడా ఉంచారు. అందులో – “తప్పయింది అమ్మా. మేము నలుగురం కలిసి దొంగతనం చేశాం. ఈ దొంగతనం చేసిన తరువాత నా కొడుకు అనారోగ్యం బారిన పడ్డాడు. కొంత డబ్బు వాడుకున్నాం. దయచేసి క్షమించండి” అని రాశారు.ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం తిరిగి వదిలివెళ్లిన నగదు మొత్తం రూ.1,86,486గా ఉంది. ఈ సంఘటన ఆలయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related posts

నేడు పార్లమెంటు , రాజ్యసభ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం!

TV4-24X7 News

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

TV4-24X7 News

ఏపీలో జిందాల్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ఖనిజ అన్వేషణకు లైసెన్స్ జారీ.

TV4-24X7 News

Leave a Comment