Tv424x7

Author : TV4-24X7 News

4997 Posts - 0 Comments
National

ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వార్తాపత్రికలు వాడొద్దు: FSSAI హెచ్చరిక

TV4-24X7 News
న్యూఢిల్లీ, జూన్ 10: ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వ లేదా పంపిణీ కోసం వార్తాపత్రికలను ఉపయోగించరాదని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) మరోసారి స్పష్టం చేసింది. వీధి వ్యాపారులు,...
Andhrapradesh

బిర్యానీ విషయంలో దంపతుల మధ్య వాగ్వాదం.. ఇద్దరూ ఆత్మహత్య

TV4-24X7 News
విశాఖపట్నం: కుటుంబ కలహం విషాదానికి దారితీసిన ఘటనలో దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం (33), ప్రియాంక (27) దంపతులు విశాఖపట్నంలోని శ్రీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.సమాచారం ప్రకారం,...
National

పెళ్లికి ముందు శారీరక సంబంధం గురించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

TV4-24X7 News
పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో జరిగిన శారీరక సంబంధాన్ని ప్రతి సందర్భంలోనూ తప్పుగా లేదా వ్యక్తి చెడు ప్రవర్తనగా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. ప్రతి ప్రేమ బంధం పెళ్లి వరకూ వెళ్లకపోవచ్చని,...
Crime News

అక్రమ సంబంధం.. ఛిన్నాభిన్నమైన కుటుంబం.. బలైన చిన్నారి భవిష్యత్తు..!

TV4-24X7 News
బెంగళూరు : కుటుంబ బంధాలు, బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు కంటే వ్యక్తిగత కోరికలు, అనైతిక సంబంధాలు ప్రాధాన్యం పొందినప్పుడు ఎలాంటి విషాదాలు చోటుచేసుకుంటాయో కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన మరోసారి సమాజం ముందుకు...
Crime NewsNational

భర్తను ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కింది..! చెన్నైని కుదిపేసిన దారుణ హత్య

TV4-24X7 News
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో అమానుష హత్య వెలుగులోకి వచ్చింది. భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి, శవాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కి రైల్వే స్టేషన్‌లో పడేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది....
Andhrapradesh

ఆన్‌లైన్ ప్రేమ పేరుతో రూ.81.67 లక్షల మోసం.. ఇద్దరు అరెస్ట్

TV4-24X7 News
కడప జిల్లా బద్వేల్‌లో ఆన్‌లైన్ ప్రేమ పేరుతో భారీ మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అశోక్‌ను ప్రేమ పేరుతో నమ్మించి రూ.81.67 లక్షలు కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను బద్వేల్...
Telangana

హనుమకొండలో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డీసీఏ దాడి

TV4-24X7 News
హనుమకొండ: జిల్లా యేనుగులగడ్డ ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడిగా వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడి నిర్వహించారు.బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తి సరైన వైద్య అర్హతలు...
Andhrapradesh

నీటి గుంతలో పడి ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

TV4-24X7 News
ఖాజీపేట మండలం, దుంపలగట్టు గ్రామం: గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వనం సంజన (18), వనం అర్చన (14) అనే అక్కాచెల్లెళ్లు నీటి గుంతలో పడి మృతి చెందారు.కుటుంబ జీవనాధారమైన...
National

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. టెర్మినల్-1ను పరిశీలించిన ప్రధానమంత్రి

TV4-24X7 News
కువైట్ సిటీ,జూన్ 03: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 (T1) పై జరిగిన డ్రోన్ దాడి అనంతరం కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా బుధవారం అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. సివిల్ ఏవియేషన్...
Andhrapradesh

దువ్వూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహణ

TV4-24X7 News
దువ్వూరు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ మండల కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ...