Category : Crime News
“నా ఇంట్లో నా ప్రియుడు కూడా ఉండాల్సిందే”.. భార్య వింత కోరికతో భర్తకు షాక్!
ప్రేమ, వివాహం, నలుగురు పిల్లలతో ప్రశాంతంగా సాగుతున్న ఓ కుటుంబ జీవితం.. భార్య వింత కోరికతో ఒక్కసారిగా కలకలం రేపింది. “నేను నీతోనే ఉంటాను.. కానీ నా ప్రియుడు కూడా మన ఇంట్లోనే ఉండాలి”...
35 ఏళ్ల క్రితం కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష.. బీహార్లో ఆసక్తికర తీర్పు
బీహార్: దాదాపు 35 ఏళ్ల క్రితం నమోదైన హత్యాయత్నం కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి కోర్టు జైలు శిక్ష విధించిన ఘటన బీహార్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీర్ఘకాల విచారణ అనంతరం వైశాలి జిల్లా...
అర్ధరాత్రి ఫోన్లో ‘బోల్డ్’ చాటింగ్లు.. కుటుంబాల్ని కుదిపేస్తున్న డిజిటల్ మోసాలు!
ఇంట్లో భర్త అనారోగ్యంతో మంచానపడి ఉన్నాడు. పిల్లలు అమాయకంగా నిద్రలో ఉన్నారు. అలాంటి సమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన ఓ ఇల్లాలు మాత్రం ఫోన్ స్క్రీన్లో అపరిచితులతో ‘బోల్డ్’ చాటింగ్లలో మునిగిపోతే..? ఇది కేవలం...
లంచ్ బాక్స్తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!
సీఎంC. Joseph Vijay తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రత్యేక పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. మే 10న బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రతిరోజూ సమయానికి ముందుగానే...
ఢిల్లీలో భారీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్లో అలెర్ట్
ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్లో అప్రమత్తతను పెంచాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అవసరమైన చోట...
నల్లగొండలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
నల్లగొండ/చిట్యాల,:నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలోని జాతీయ రహదారి-65పై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. బస్సులో ప్రయాణిస్తున్న 43 మంది ఆపదలో...
55 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. రూ.107 కోట్లు రికవరీ
హైదరాబాద్, : సైబర్ నేరగాళ్ల వలలో అనేక మంది చిక్కుతున్నారు. మాయ మాటలతో అమాయకులను ఈజీగా మోసం చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. రోజుకో రకంగా...
పూసుగూడెం భూమి రిజిస్ట్రేషన్కి లంచం – ఏసీబీ ఉచ్చు బారిన బానోత్ శ్రీనివాస్ నాయక్..
📍భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – ములకలపల్లిములకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బారిన పడిన గ్రామ పరిపాలనాధికారి! ఏసీబీ అధికారుల ఉచ్చు బారిన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి...
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ గంజాయి పట్టివేత..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా, ఆమె వద్ద రూ.4.15 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి...
రియల్ ఎస్టేట్ పేరుతో కోటి రూపాయల ఘరానా మోసం..
హనుమకొండ: మంచిర్యాల జిల్లాకు చెందిన రామిడి సంపత్ రెడ్డి పై రియల్ ఎస్టేట్ మోసం కేసు నమోదైంది. 🔹 సమాచారం ప్రకారం, 2021లో సంపత్ రెడ్డి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పి,...

