Category : National
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. టెర్మినల్-1ను పరిశీలించిన ప్రధానమంత్రి
కువైట్ సిటీ,జూన్ 03: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 (T1) పై జరిగిన డ్రోన్ దాడి అనంతరం కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అల్-అబ్దుల్లా బుధవారం అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపారు. సివిల్ ఏవియేషన్...
ప్రేమికుడి స్నేహితుడితో శృంగారానికి నిరాకరించినందుకు బాలిక దారుణ హత్య..
ఉత్తరప్రదేశ్లోని ఉత్తర ప్రదేశ్రా ష్ట్రంలో ఓ 15 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ప్రేమ పేరుతో నమ్మించిన యువకుడు, తన స్నేహితుడితో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయడంతో...
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు షాక్!
దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగాయన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ సమాచారంపై స్పష్టత అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఇంధన ధరల్లో మార్పులు అంతర్జాతీయ ముడిచమురు ధరలు,...
బిహార్లో షాకింగ్ ఘటన.. 7 ఏళ్ల బాలికకు కూల్డ్రింక్ అని చెప్పి మూత్రం తాగించిన హెడ్మాస్టర్
బిహార్లోని పూర్నియా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 7 ఏళ్ల బాలికకు “ఇది కూల్డ్రింక్.. చల్లగా ఉంటుంది, తాగి చూడు” అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు మూత్రం తాగించినట్లు ఆరోపణలు...
లంచ్ బాక్స్తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!
సీఎంC. Joseph Vijay తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రత్యేక పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. మే 10న బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రతిరోజూ సమయానికి ముందుగానే...
ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా
రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయనిఅలాంటి సంస్థలకు రూ.15 లక్షల జరిమానా...
ఢిల్లీలో కారు బాంబు పేలుడు.. సూత్రధారి ఉమర్ ఫొటో విడుదల
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసిన కారు బాంబు పేలుడు కేసులో కీలక ఆధారాలు వెలుగు చూశాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో 9 మంది...
నేడు ప్రజలంతా వందేమాతరం గేయం ఆలపించాలి: కేంద్రం
వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈనెల 7న ఉ.10 గంటలకు దేశ ప్రజలంతా వందేమాతర గేయం ఆలపించాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం...
భారత మహిళలకు ప్రపంచ కప్ కిరీటం – చరిత్ర సృష్టించిన టీమిండియా
హైదరాబాద్, నవంబర్ 03:మహిళల క్రికెట్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. 2025 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది.ముందుగా బ్యాటింగ్ చేసిన భారత...
కరూర్ బాధితుల మనసు గెలిచిన విజయ్!
కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను విజయ్ చెన్నైకు పిలిపించుకుని ఓదార్చారు. ఓ రిసార్టులో ప్రతి కుటుంబం వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడి, వారి బాధలను విన్నారు. ఇల్లు, చదువు,...

