నల్లగొండ/చిట్యాల,:నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలోని జాతీయ రహదారి-65పై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అకస్మాత్తుగా...
విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. వివరాలు: ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ ఆఫీస్లో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి....
వాతావరణ పరిస్థితులు మారడంతో రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భయపడకుండా, కానీ నిర్లక్ష్యం చేయకుండా, దగ్గరలోని ప్రభుత్వ...
అమరావతి:రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ, కూటమి ప్రభుత్వంలోనే భిన్న స్వరాలు వినిపించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది....
దువ్వూరు :ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకూడదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం దువ్వూరులో...
హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు హనుమకొండ:జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘోర సంఘటన వెలుగుచూసింది. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో...
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈనెలలో ఆయన పర్యటన ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే...
షెడ్యూల్07.10.2025: తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సమీక్షా సమావేశం. 08.10.2025: భీమవరం (పెదఅమిరం)లో ముదునూరి...
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులకు కారణం కావచ్చని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని రక్షించుకోవాల్సిన బీఆర్ఎస్,...
తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్స్ రావడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు.బాంబ్ స్క్వాడ్, సీఐడీ అధికారులు...