➡️ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు.
➡️ గత వారం ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు గంటసేపు భేటీ అయిన లోకేష్, ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమన్వయ బాధ్యతల కోసం ఢిల్లీ చేరనున్నారు.
➡️ ఎన్డీఏ తరఫున ఎంపీలతో సమన్వయం చేసి కీలక పాత్ర పోషించనున్నారు.
📍 ముందుగా కోయంబత్తూరులో జరిగే జాతీయ మీడియా కాంక్లేవ్లో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు.
👉 జాతీయ స్థాయిలో టీడీపీ ప్రెజెన్స్ను బలంగా చాటుతున్న నారా లోకేష్, వ్యూహాత్మక నాయకత్వంతో బీజేపీ జాతీయ నాయకత్వాన్నే ఆకట్టుకుంటున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
🗣️ “తండ్రికి తగ్గ కుమారుడు… రాజకీయాలను తనదైన శైలిలో సమతుల్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు” అని ఇతర పార్టీల నేతలూ అభిప్రాయపడుతున్నారు.
అనూష