ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం**వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్ లను కలిపి చెల్లించాలని సీఎం జగన్ ఆదేశం* ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ సర్కార్...
హనుమకొండ: ఓగులపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.హనుమకొండ నుండి ఎటుర్ నాగారం వెళ్తున్న వరంగల్ 2 డిపోకు చెందిన బస్సు ఒగులాపూర్ వద్ద అదుపు తప్పి పొల్లాలలోకి దుసుకెళ్ళింది.....
తన చిన్ననాటి స్నేహితుడు నిర్మాత నిరీష్ నిర్మించిన “జోరుగా హుషారుగా” సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని సినిమా గొప్ప విజయవంతం అవ్వాలని నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్, ఇతర నటీనటులకు...
🟦కడపజిల్లాలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి జంప్ కావడానికి సిద్దంగా ఉన్నారా..? 🟦తమ చేరికపై సమాచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియజేయనున్నారా..? 🟦ఆ ముగ్గురూ బీటెక్ రవి ద్వారా చంద్రబాబును కలవనున్నారా..? 🟦బీటెక్...
ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే సత్తా చూపిస్తాం, మైదుకూరు లో గెలిచి చూపిస్తాం…….అంజు యాదవ్ భర్త నల్లబోయిన గంగాధర్ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్త రెడ్డి మకు అవకాశం ఇచ్చి మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే...
పల్నాడు జిల్లా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసిపి సిట్టింగులకు ఎసరు పెట్టుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుబులు మొదలైంది. పల్నాడు జిల్లాలో ఏకంగా మంత్రిగా కొనసాగుతున్న విడుదల రజిని గుంటూరు పశ్చిమ కు మారుస్తూ కొత్త...
*ఇది ట్రైల్ మాత్రమే…**ఇంకా చాలా నియోజకవర్గాల్లో మార్పులు ఉన్నాయి…*_వైసీపీ నేతలతో అత్యవసర భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు_ 📢ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులతో కొద్ది సేపటి క్రితమే జగన్ సమావేశం...
..అమరావతి..ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో.. నేటి నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు..అంగన్వాడీలకు సంబంధించిన మూడు ప్రధాన సంఘాలు.. మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు...
.ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, .తను ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని వస్తున్న ఆరోపణలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఓ ప్రకటన...
తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుండి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖ పై సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి...