Tv424x7
Andhrapradesh

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని శబరిమలఅయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు. పందళం రాజ కుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ సీజన్లో 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.

Related posts

మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎక్కడినుండి ఎక్కడివరకంటే…?

TV4-24X7 News

అటవీ బీట్లు పునర్విభజన అనుమతి కొరకు ఉన్నతాధికారులకు నివేదిక

TV4-24X7 News

కడప జిల్లాలో 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు

TV4-24X7 News

Leave a Comment