TG: త్వరలోనే బీసీ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే ఈ సభనిర్వహిస్తారని, పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు అజెండాగా సభనిర్వహించనుంది.

previous post