Tv424x7
National

విమానాన్ని ఢీకొన్న పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.

నాగ్పూర్ నుండి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఈ ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని తిరిగి నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 272మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Related posts

సుప్రీం’ తీర్పును అంగీకరించబోం.. నోట్ల కట్టలతో దొరికిన జడ్జిని ఏం చేశారు?: మమతా బెనర్జీ

TV4-24X7 News

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

TV4-24X7 News

ఏసియాకప్‌కు 34 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం

TV4-24X7 News

Leave a Comment