Andhrapradeshలండన్లో వినాయక నిమర్జనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం by TV4-24X7 NewsSeptember 2, 2025September 2, 20250 ఇద్దరు హైదరాబాద్ వాసులు మృతిరెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం.. నాదర్గుల్కు చెందిన చైతన్య(22), ఉప్పల్కు చెందిన రిషితేజ(21) మృతిమరో ఐదుగురికి గాయాలు.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం. బాధితులంతా తెలుగు వారే. Facebook WhatsApp Twitter Telegram Facebook Messenger LinkedIn Share