Tv424x7
National

జోషి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్‌కే జోషి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఘోష్ కమిషన్ నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు.

“ఘోష్ కమిషన్ రిపోర్టు మీకు ఎలా వచ్చింది?” అని హైకోర్టు న్యాయమూర్తి జోషిని ప్రశ్నించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలన్న జోషి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

కమిషన్ నివేదికల విషయంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జోషికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారంకి (సెప్టెంబర్ 10) వాయిదా వేసింది.

Related posts

కొంత మందికి పని చేయని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్

TV4-24X7 News

వైద్య రంగంలో కీలక ముందడుగు.. అతి తక్కువ ఖర్చుతో ఐఐటీ మద్రాస్ సరికొత్త ఆవిష్కరణ

TV4-24X7 News

ఉద్యోగుల‌కు 7 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాంపు:-కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

TV4-24X7 News

Leave a Comment