Tv424x7
AndhrapradeshPolitical

బెయిల్ వచ్చినా….. ప్రభుత్వం జైల్లోనే ఉంచ్చారంట…..

అమరావతి:
తాజాగా బెయిల్ వచ్చినా ప్రభుత్వం జైల్లోనే బంధించిందంటూ ధనుంజయరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉 “బెయిల్ వచ్చినా మమ్మల్ని జైల్లోనే బంధించారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు. మళ్లీ కొత్త కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూశారు” అంటూ ధనుంజయరెడ్డి ఫైర్ అయ్యారు.

🔴 ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడిన ఆయన, ప్రజాస్వామ్యంలో ఇది చరిత్రలో చూడని అన్యాయం అని వ్యాఖ్యానించారు. వచ్చినా మమ్మల్ని జైల్లోనే బంధించారు. కోర్టులంటే ప్రభుత్వానికి గౌరవం లేదు. మళ్లీ కొత్త కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూశారు” అంటూ ధనుంజయరెడ్డి ఫైర్ అయ్యారు.

🔴 ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడిన ఆయన, ప్రజాస్వామ్యంలో ఇది చరిత్రలో చూడని అన్యాయం అని వ్యాఖ్యానించారు.

Anusha

Related posts

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్..

TV4-24X7 News

రాజంపేటలో ఏ పార్టీ గెలిస్తే వారిదే అధికారం

TV4-24X7 News

గర్భిణి స్త్రీల కు ఆటో ఉచితం

TV4-24X7 News

Leave a Comment