Tv424x7
National

నక్సలైట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్……

దేశంలో నక్సలైట్ల సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లను అంతమొందించే వరకూ మోడీ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదని ఆయన స్పష్టం చేశారు.

అమిత్ షా మాట్లాడుతూ – “నక్సలైట్లు లొంగిపోయి ప్రాణాలను కాపాడుకోవాలా? లేక భద్రతా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోవాలా? అనేది వారే నిర్ణయించుకోవాలి” అని అన్నారు.

దేశ ప్రజల భద్రత, అభివృద్ధి కోసం నక్సలైట్ల మూలం పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

నక్సలైట్ల సమస్యను శాశ్వతంగా అంతం చేసే దిశగా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని అమిత్ షా వెల్లడించారు.

Related posts

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

TV4-24X7 News

ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో బాధ్యతల స్వీకరణ

TV4-24X7 News

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

TV4-24X7 News

Leave a Comment