Tv424x7
Andhrapradesh

ఘోర రోడ్డు ప్రమాదం….. గ్రానైట్ లారీ ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు, ముందుకు వెళ్తున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముప్పైమంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మొత్తం బస్సులో నలభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
గాయపడిన వారిని వెంటనే రూయా ఆసుపత్రికి తరలించారు

Related posts

జగన్ వెధవన్నర వెధవ

TV4-24X7 News

ఖాజీపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఐజీ

TV4-24X7 News

: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment