Tv424x7
Andhrapradesh

ఘోర రోడ్డు ప్రమాదం….. గ్రానైట్ లారీ ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు, ముందుకు వెళ్తున్న గ్రానైట్ లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముప్పైమంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మొత్తం బస్సులో నలభై ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
గాయపడిన వారిని వెంటనే రూయా ఆసుపత్రికి తరలించారు

Related posts

ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అల్లు అర్జున్

TV4-24X7 News

అకస్మిక గుండెపోటుతో డిగ్రీ విద్యార్థి మృతి..

TV4-24X7 News

పవన్‌కు బిగ్ షాక్.. మోడీ తర్వాత స్థానం ఎన్టీఆర్‌దే..

TV4-24X7 News

Leave a Comment