Tv424x7
Andhrapradesh

రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను నిలబెట్టేందుకు…. సీఎం కీలకమైన నిర్ణయాలు…

అమరావతి:
రాష్ట్రంలోని పాఠశాలల్లో సీఎం ఫోటోలు లేకుండా బోర్డులు ఏర్పాటు చేశారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలపై కూడా రాజకీయ నేతల చిత్రాలు ముద్రించడాన్ని పూర్తిగా నిలిపివేశారు.

విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నికీలకమైన నిర్ణయాలులిచే శాస్త్రవేత్తలు, మహానుభావుల పేర్లను వివిధ కార్యక్రమాలకు పెట్టడం ద్వారా పిల్లల్లో స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. విద్యా వ్యవస్థను రాజకీయ రహితంగా ఉంచడం ‘మంచి పాలనకు ప్రతీక’గా పలువురు స్వాగతిస్తున్నారు.

Related posts

ఆకాశానందుతున్న కూరగాయలు, ఉల్లి ధరలు…

TV4-24X7 News

పింఛన్ అనర్హుల ఏరివేతకు మార్గదర్శకాలు

TV4-24X7 News

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment