Tv424x7
Andhrapradesh

మిథున్ రెడ్డి కి తాత్కాలిగా బెయిల్

ఏపి లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ పై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పిటిషన్ వేశారు.

ఆ పిటిషన్‌పై వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, సెప్టెంబర్ 11న తిరిగి సరెండర్ కావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

అంటే, మిథున్ రెడ్డి కేవలం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే తాత్కాలిక బెయిల్ పొందారు.

Related posts

కల్తీ నెయ్యిలో అసలు స్కామర్ దగ్గరకు సీబీఐ సిట్ !

TV4-24X7 News

క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

TV4-24X7 News

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

TV4-24X7 News

Leave a Comment