Tv424x7
Andhrapradesh

రేపు మధ్యాహ్నం నుంచి ఆలయాలు మూసివేత….ఇదే కారణం….

ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ, పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం రేపు (ఆదివారం) మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఆలయ ఈఓ బాబు తెలిపారు.

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకు ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ఆలయం తిరిగి తెరుచుకుంటుంది.

Related posts

పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ గిఫ్ట్.. పిఠాపురంలో అపోలో ఆసుపత్రి!

TV4-24X7 News

విశాఖపట్నం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో పంపాన ఆనంద్ జన్మదిన వేడుకలు

TV4-24X7 News

వీ.వీ.అనిల్ కుమార్ జ్ఞాపకార్దం వృద్దులకు నిరుపేదలకు అన్నదానం బిస్కెట్లు డ్రింక్స్ పంపిణీ

TV4-24X7 News

Leave a Comment