Tv424x7
National

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు….

ముంబై పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

🔸 ఓ వ్యాపారవేత్తను వ్యాపారాన్ని విస్తరిస్తామని నమ్మించి 2015 నుంచి 2023 వరకు రూ.60 కోట్లు తీసుకున్నారని ఆరోపణ.
🔸 ఆ డబ్బును వ్యాపారానికి కాకుండా వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని ఫిర్యాదు.
🔸 ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది.

దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు ముంబై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

Related posts

నక్సలైట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్……

TV4-24X7 News

నిశ్చితార్థం చేసుకుంటున్న అమ్మాయిని ఏమి చేసాడో తెలుసా..?

TV4-24X7 News

తమిళనాడులో భారీ వర్షం

TV4-24X7 News

Leave a Comment