Tv424x7
National

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులకు లుక్ అవుట్ నోటీసులు….

ముంబై పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

🔸 ఓ వ్యాపారవేత్తను వ్యాపారాన్ని విస్తరిస్తామని నమ్మించి 2015 నుంచి 2023 వరకు రూ.60 కోట్లు తీసుకున్నారని ఆరోపణ.
🔸 ఆ డబ్బును వ్యాపారానికి కాకుండా వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని ఫిర్యాదు.
🔸 ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది.

దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు ముంబై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

Related posts

రైల్వే టిక్కెట్ల నుంచి యూపీఐ వరకు.. అక్టోబర్‌ 1 నుంచి మారనున్న కీలక మార్పులు :

TV4-24X7 News

దలైలామాకు మోదీ విషెస్.. చైనా ఆగ్రహం

TV4-24X7 News

దేశంలో ఏడాదిలో మూతబడిన ATMలు ఎన్నో తెలుసా?

TV4-24X7 News

Leave a Comment