Tv424x7
Telangana

సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే

సీఎం సమీక్షలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యేహైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి అధికార నివాసంలో ఆదివారం జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్, నారాయణ్ ఖడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుషబ్బీర్ అలీ పాల్గొన్నారు.

Related posts

జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య

TV4-24X7 News

పిల్లలపై వీధికుక్కలు దాడి చేస్తున్న పట్టించుకోరా?: హైకోర్టు

TV4-24X7 News

ఘనంగా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

TV4-24X7 News

Leave a Comment