Tv424x7
Andhrapradesh

ఏపీ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

అమరావతి :ఏపీ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ గడువు ఆగస్ట్ 26తో పూర్తి కాగా, సెప్టెంబర్ 1 వరకు పొడిగించారు. డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు https://oamdc .ucanapply.com/ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల గడువును సెప్టెంబర్ 2వ తేదీ వరకు పొడిగించారు. సెప్టెంబర్ 3న వెబ్ ఆప్షన్ల ఎడిట్, సెప్టెంబర్ 6న సీట్ల కేటాయింపు, 8న డిగ్రీ తరగతులు ప్రారంభం అవుతాయి.

Related posts

పవిత్ర పుణ్యక్షేత్రం లో పట్టుబట్ట నిషేధిత మద్యం బాటిళ్లు.!

TV4-24X7 News

శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు ని దర్శించుకున్న విల్లురి

TV4-24X7 News

విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం

TV4-24X7 News

Leave a Comment