Tv424x7
National

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతి

,ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత రవి మృతిబెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీకి చెందిన కాసరవేణి రవి అలియాస్ అశోక్ ఛత్తీస్ గఢ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. కన్నాల బస్తీలో నివాసం ఉంటున్న రాజయ్య, లక్ష్మిల నలుగురు సంతానంలో రవి చిన్నవాడు. పీపుల్స్ వార్ పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సమాఖ్యలు చురుకుగా పని చేశాడు. రవి తుది శ్వాస వరకు విప్లవ మార్గాన్ని వీడలేదు.

Related posts

నేడే భారత్ బంద్.. రైతుల ఆందోళనలు తీవ్రతరం..

TV4-24X7 News

ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి,

TV4-24X7 News

నెలకు రూ.లక్షన్నర జీతంతో హిందూస్థాన్ పెట్రోలియంలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

TV4-24X7 News

Leave a Comment