Tv424x7
Andhrapradesh

వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు..వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేశ్‌ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు..

Related posts

గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తా ….. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

TV4-24X7 News

అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశా

TV4-24X7 News

జెడ్‌ ప్లస్‌ భద్రత కోసం హైకోర్టుకు మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment