Tv424x7
Andhrapradesh

ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదవశాత్తు మునిగిన ఫిషింగ్ బోట్

విశాఖపట్నం 11 వ నెంబర్ జెట్టి లో ఎం ఎం -295 చేపల కంచేరు కు చెందిన ఫిషింగ్ బోట్ ప్రమాదవశాత్తు మునిగిపోవడం జరిగింది . మత్య్సశాఖ జేడీ కి , దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి సమాచారం అందించి, బాధిత బోట్ యజమానిని ఆదుకొని, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరడం జరిగింది . ప్రమాద ఘటనపై విచారణ చేయాలనీ మెరైన్ , లా అండ్ పోలీస్ అందికారులకు పిర్యాదు రూపంలో కోరడం జరిగింది.

Related posts

శ్రీశైల గిరులు.. పర్యాటక సిరులు..!!

TV4-24X7 News

క్యాటరింగ్ సంస్థకు రూ. లక్ష ఫైన్: రైల్వే శాఖ

TV4-24X7 News

10 రోజుల నుంచి పరారీలోనే కాకాణి… పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

TV4-24X7 News

Leave a Comment