Tv424x7
Telangana

నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం

నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి వచ్చింది. ఉ.9 నుంచి 9.30 వరకు, రా.7 నుంచి 7.30 వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. ఆ సమయంలో ఉచిత, ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలను నిలిపివేస్తారు. టికెట్ ధర రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్ల వద్ద, వెబ్‌సైట్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.

Related posts

బిజెపి ఎమ్మెల్యే మునిరత్న అరెస్ట్?

TV4-24X7 News

కేంద్ర హోం సహాయ మంత్రి ఇల్లు ముట్టడించిన విద్యార్థి సంఘాలు

TV4-24X7 News

17న పల్నాడులో మోడీ టూర్..!

TV4-24X7 News

Leave a Comment