Tv424x7
Andhrapradesh

న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా నూతన కలెక్టర్ రాజకుమారి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో బుధవారం రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా నంద్యాల కు బదిలీ అయిన కలెక్టర్ రాజకుమారి గారు కలిశారు..ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కిందిస్థాయి అధికారులను సమన్వయపరచుకొని చక్కటి పరిపాలన అందించాలని సూచించడం జరిగింది . నంద్యాలలో అందరి అధికారులతో కలిసి పనిచేసే నంద్యాల జిల్లా అభివృద్ధి చేయాలని సూచించారు . అలాగే వివాదాస్పదమైన పనులను చేయకుండా అందర్నీ కలుపుకుంటూ పోయి నంద్యాల జిల్లాకు సుపరిపాలన అందించాలని కోరారుఈ సందర్భంగా నూతన నంద్యాల జిల్లాకు బదిలీ అయినా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మంత్రివర్యులు ఫరూక్ గారు సూచించినట్లు నంద్యాలకు సుపరిపాలన అందిస్తానని అందరినీ సమన్వయం చేసుకుంటూ పరిపాలన సాగిస్తానని తెలియజేయడం జరిగింది

Related posts

సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

TV4-24X7 News

ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

TV4-24X7 News

చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా

TV4-24X7 News

Leave a Comment