Tv424x7
Andhrapradesh

హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

ఏపీ : తనకు కేటాయించిన గన్మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనపై గతంలో దాడులు జరిగాయని అంబటి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు అందించడానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది…

Related posts

గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు దంపతులు

TV4-24X7 News

వన్ టౌన్ పరిధిలో వున్న రౌడీ షీటర్ లకు కౌన్సెలింగ్ ఇస్తున్న సౌత్ ఏసీపీ త్రినాధరావు

TV4-24X7 News

నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.

TV4-24X7 News

Leave a Comment