Tv424x7
Andhrapradesh

హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

ఏపీ : తనకు కేటాయించిన గన్మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనపై గతంలో దాడులు జరిగాయని అంబటి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు అందించడానికి సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది…

Related posts

భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. విశాఖపట్నంకు భారీ ఎదురుదెబ్బ.. ఏకంగా 37 శాతం డౌన్

TV4-24X7 News

రోడ్డుపై ఆక్రమణలు తొలగించి గుంతలు పూడ్చిన పోలీసులు రోడ్డు ప్రక్క వ్యాపారులు ట్రాఫిక్ సమస్యపై సహకరించాలి సిఐ రేవతమ్మ

TV4-24X7 News

విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్ విడుదల…

TV4-24X7 News

Leave a Comment