Tv424x7
Andhrapradesh

వై.యస్.జశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

విశాఖపట్నం బీచ్ రోడ్ లో వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా అక్కడ ఉన్న వైస్సాస్సార్ విగ్రహం కి నివాళి అర్పించిన ఉత్తరాంద్ర ఇంచార్జి, వైసీపీ పార్లమెంట్రీ నేత . వై. వి. సుబ్బారెడ్డి .ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోళగాని హరి వెంకట కుమారి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related posts

సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

TV4-24X7 News

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

TV4-24X7 News

జనసేన అధినేత , డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో వంశీ

TV4-24X7 News

Leave a Comment