విశాఖపట్నం అధికారంలో ఉన్నా లేకున్నా.తన వాళ్లకోసం నిత్యం ప్రజా సేవలో ఉండే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5 వేలు ఆర్థిక సాయం చేసి మరోసారి తానున్నానంటూ భరోసా కల్పించారు. నిరుపేదకు చెందిన మహాలక్ష్మి నాయుడుకు మంగళవారం ఉదయం 104 కార్యాలయంలో 5 వేలు సొంత నిధులను అందజేశారు. మహాలక్ష్మి నాయుడు కుమారుడు సంతోష్ కుమార్, శ్రీదేవి దంపతుల వివాహ వేడుకలకు ఆహ్వానించగా. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ రూ. 5 వేలు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయం పట్ల తండ్రి మహాలక్ష్మి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

previous post