Tv424x7
Andhrapradesh

మహాలక్ష్మి నాయుడుకు ఐదువేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

విశాఖపట్నం అధికారంలో ఉన్నా లేకున్నా.తన వాళ్లకోసం నిత్యం ప్రజా సేవలో ఉండే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రూ.5 వేలు ఆర్థిక సాయం చేసి మరోసారి తానున్నానంటూ భరోసా కల్పించారు. నిరుపేదకు చెందిన మహాలక్ష్మి నాయుడుకు మంగళవారం ఉదయం 104 కార్యాలయంలో 5 వేలు సొంత నిధులను అందజేశారు. మహాలక్ష్మి నాయుడు కుమారుడు సంతోష్ కుమార్, శ్రీదేవి దంపతుల వివాహ వేడుకలకు ఆహ్వానించగా. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ రూ. 5 వేలు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయం పట్ల తండ్రి మహాలక్ష్మి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

తారు రోడ్డు పనుల పరిశీలన విల్లూరి

TV4-24X7 News

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

TV4-24X7 News

అంగన్వాడీల సమ్మెకు అండగా ప్రవీణ్ కుమార్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment