Tv424x7
Andhrapradesh

సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. సీఎం ఫోటోను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎవరైనా అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

Related posts

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలి : సిఎం చంద్రబాబు

TV4-24X7 News

అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

TV4-24X7 News

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అంతులేని నిర్లక్ష్యం.. విద్యార్థిని అదృశ్యం

TV4-24X7 News

Leave a Comment