Tv424x7
National

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

భారతదేశపు తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.డిసెంబర్ నెలాఖరులో ట్రయల్ రన్ జరగబోతోంది. వచ్చే ఏడాది నుంచి అందుబాటు లోకి రాబోతోంది. ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలోనడువనుంది. ఢిల్లీ డివిజన్లోని 89 కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. 2030 నాటికి భారత్లో కార్బన ఉద్గారాలను తగ్గించాలనే ప్రయత్నాల్లో దీని రూపకల్పనకు కేంద్రం సంకల్పించింది. త్వరలోనే మరిన్ని హైడ్రోజన్ రైళ్లనుప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Related posts

ఇజ్రాయెల్‌పై క్లస్టర్‌ బాంబులతో కూడిన క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌..!

TV4-24X7 News

సీఈసీ రాజీవ్‌కుమార్‌కు ‘జడ్’ కేటగిరి భద్రత

TV4-24X7 News

ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్.. ఎందుకంటే..

TV4-24X7 News

Leave a Comment