Tv424x7
Telangana

నిమజ్జనం కోసం తీసుకెళ్లిన ట్రాలీ ఆటో చెరువులో పడడంతో తండ్రితో పాటు ఏడేళ్ల కొడుకు మృతి.

గణపయ్యను సాగనంపేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన తండ్రీకొడుకులు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం తన ట్రాలీ ఆటోలో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు మొతీచెరువుకు వెళ్లిన శ్రీనివాస్(35) అతని కొడుకు జాన్ వెస్లీ(7)

చెరువుకట్టపై రివర్స్ తీసే క్రమంలో ఆటో చెరువులోకి దూసుకెళ్లగా, చీకటిగా ఉండడం వల్ల ఎవరూ గమనించకపోవడంతో, ఆటోతోపాటు పూర్తిగా నీటమునిగిన తండ్రీకొడుకులు

సోమవారం ఉదయానికి కూడా భర్త కొడుకు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

చెరువులో గాలింపు చర్యలు చేపట్టి ట్రాలీ ఆటోతో పాటు తండ్రీకొడుకుల మృతదేహాలను గుర్తించిన పోలీసులు

చెరువు వద్ద నిమ్మజనానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.

Related posts

గాంధీ హాస్పిటల్లో ఒక్క నెలలోనే 48 మంది పసిపిల్లల్ని, 14 మంది తల్లులను పొట్టనపెట్టుకున్న వైద్యుల నిర్లక్ష్యం

TV4-24X7 News

గచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు….రంగంలోకి మంత్రుల బృందం?

TV4-24X7 News

సూసైడ్ కు ప్రయత్నించిన మహిళను కాపాడిన సిరిసిల్ల పోలీసులు

TV4-24X7 News

Leave a Comment