Tv424x7
Andhrapradesh

రోడ్డెక్కిన విద్యార్థి నేతలు… ఈడ్చిపడేసిన పోలీసులు…

విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. SFI పిలుపు మేరకు విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సమయంలో విద్యార్థి సంఘ నేతలు, కార్యకర్తలతో పోలీసులు తలపడే పరిస్థితి ఏర్పడింది. నినాదాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకొని ఈడ్చిపడేశారు.

నగరంలో ఒకపక్క విద్యార్థి సంఘాల ఆందోళన, మరోపక్క పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా వలయం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది

Related posts

“ప్రధానమంత్రి పర్యటన: అక్టోబర్ 16న కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు అమలు..

TV4-24X7 News

నేడు సాగర్ నీరు విడుదల

TV4-24X7 News

అనంతపురం రూరల్ డీఎస్పీగా వెంకటేశ్ నియామకం

TV4-24X7 News

Leave a Comment