Tv424x7
Andhrapradesh

చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట

Chandrababu: అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu )కు ఏపీ హైకోర్టు ( AP High Court ) లో భారీ ఊరట లభించింది..బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది. ఈ విచారణలో హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఒకేసారి మూడు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. IRR, మద్యం, ఉచిత ఇసుక కేసులలో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది..

Related posts

పొత్తులో ఉన్నా నాకు సీటు ఇవ్వండి.. చంద్రబాబు, పవన్‌కు బుద్దావెంకన్న వేడుకోలు

TV4-24X7 News

ఏపీ మున్సిపల్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల వేతనం పెంపు

TV4-24X7 News

కేపీజీ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ అధికారికి విద్యార్ధి సంఘాల పిర్యాదు

TV4-24X7 News

Leave a Comment