Tv424x7
Andhrapradesh

ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్

ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్ఏపీలో ఎన్నికల ఫలితాలు (జూన్ 4) తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్‌పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Related posts

ఏపీకి 26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంకు ఏపీ విన్నతి

TV4-24X7 News

మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ జైలు నుంచి విడుదల

TV4-24X7 News

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి..- రిటైర్డ్ జర్నలిస్టులకు రూ.10వేలు పెంన్షన్, కోవిడ్ తో చనిపోయిన జర్నలిస్టులకు పరిహారం ఇవ్వాలి. – మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్టు సంఘాలు వినతి

TV4-24X7 News

Leave a Comment